వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం చిక్కుల్లో పడింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ గురువారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరుకావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమంత్ హీరోగా గతంలో ‘నరుడా.. డోనరుడా’ సినిమాలో నటించాడు. ఈ మూవీకి సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్షియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశాడు. Read Also: వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు సమంజసమా? నరుడా.. డోనరుడా సినిమాకు నిర్మాతగా…