మార్కాపురం కోర్టుకు హాజరైన హీరో సుమంత్.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం చిక్కుల్లో పడింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ గురువారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరుకావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమంత్ హీరోగా గతంలో ‘నరుడా.. డోనరుడా’ సినిమాలో నటించాడు. ఈ మూవీకి సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్షియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశాడు.
Read Also: వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు సమంజసమా?
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
నరుడా.. డోనరుడా సినిమాకు నిర్మాతగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ వ్యవహరించారు. ఈ మూవీకి కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించాడు. ఈ వ్యవహారంలో తనను హీరో సుమంత్, నిర్మాత సుప్రియ ఇద్దరూ మోసం చేశారని మార్కాపురం కోర్టులో శ్రీనివాసరావు కేసు వేశాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్తో పాటు నిర్మాత సుప్రియ గురువారం నాడు మార్కాపురం కోర్టుకు హాజరు కావడంతో ఈ ఇద్దరినీ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కోర్టు వద్దకు వచ్చారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం