Home
Markapuram Accident News
Markapuram Accident News News
-
Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందిన 14 మంది మృతదేహాలపై పోస్ట్మార్టం పూర్తి చేయబడింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా దహనమై, గుర్తించలేని స్థాయిలో ఉన్నందున, వారి కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలకు శాంపిల్స్ సేకరించారు.. వైద్య అధికారులు 14 మంది మృతుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి, వాటిని విజయవాడకు తరలించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు,…
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..