Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
Marital Torture: భార్యలను భర్తలు టార్చర్ చేసిన ఘటనలు ఎన్నో చూశాం. ఇటీవలి కాలంలో సీన్ రివర్స్ అవుతోంది. భార్యలే భర్తలను టార్చర్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తలను వేధించడం మాత్రమే కాదు..కొంత మంది తెగించి కడతేర్చుతున్నారు.. మరికొంత మంది భర్తలే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నటుడు, జానపద గాయకుడిగా రాణిస్తున్న గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అతని పేరు గడ్డం రాజు. పెద్దపల్లి…