(మార్చి 28తో యన్టీఆర్ ఆదికి 20 ఏళ్ళు)యంగ్ టైగర్ యన్టీఆర్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా జనం ముందు నిలిపిన చిత్రం ఆది. యన్టీఆర్ కెరీర్ ను మలచిన రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, ఆది అనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా రాజమౌళి, వి.వి.వినాయక్ దర్శకులుగా పరిచయం కావడమూ విశేషమే! తరువాతి రోజ�
శతాధిక చిత్ర దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాను ప్రారంభించింది. కార్తిక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడ�
హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ ఇటీవల విడుదలై కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతను నటించిన పాత చిత్రం ఒకటి జనం ముందుకు రాబోతోంది. నయనతార నాయికగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించారు. దీనిని ఈ నెల
మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ ది హిట్ కాంబినేషన్. ‘బావగారు బాగున్నారా!’ మొదలు ‘చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్’ వంటి ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పాటలతో బంపర్ హిట్ గా మార్చాడు మణిశర్మ. తాజాగా ‘ఆచార్య’తో ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్�
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ‘నారప్ప’ చిత్ర
బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గా�