శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూ
గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నాం. నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువ అని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయ్. రోజుకి రేండూ మూడు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిఇస్తున్న వారికి కౌన్సిలింగ్ నిస్తు�