గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.
Lover Attack: పాత బస్తీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పాత బస్తీలో ఛత్రినాకలో తల్లీతో పాటు శ్రావ్య ఛత్రినక ఎస్ఆర్టీ కాలనీ లో నివాసం ఉంటుంది.