ప్యారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా చరిత్ర సృష్టించి దేశం గర్వించేలా చేసింది. 16వ రౌండ్కు అంటే ప్రీ-క్వార్టర్ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
Manika Batra becomes 1st Indian table tennis player to reach Olympics Pre-Quarter Finals: భారత టెబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డు నెలకొల్పింది. రౌండ్ 32లో భాగంగా ఫ్రాన్స్కు చెందిన ప్రపంచ 18వ ర్యాంక్ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో…
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా శనివారం జరుగుతున్న సియా కప్ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది, ఈవెంట్లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా ప్యాడ్లర్గా నిలిచింది.
స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా శుక్రవారం ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ స్జు-యుపై 4-3 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.