మాంచెస్టర్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్కు రవీంద్ర జడేజా కింగ్ అయ్యాడు. మ్యాచ్ను ఓటమి నుంచి డ్రాకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో జడేజా ఇంగ్లాండ్లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30…
Indian Passengers: ముంబై నుంచి మాంచెస్టర్కు వెళ్లే భారతీయ ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో 13 గంటలపాటు చిక్కుకుపోయారు. ఆహారం, సాయం లేకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ ఎయిర్లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దేశం ఏదైనా మహిళలపై జరుగుతున్న ఆరాచకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు మహిళలపై హింసా పెరిగిపోతూనే ఉన్నది. లైంగికంగా హింసిస్తూనే ఉన్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ చెందిన ఓ నర్సు పుస్తకాలను బుక్ చేసింది. డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెకు ఆన్లైన్ డెలివరీ బాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పార్సిల్ను పక్కన ఉన్న ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నర్స్ పక్కింటి నుంచి పార్సిల్ కవర్ను తీసుకున్నది. ఈ తరువాతే…
ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 4వ టెస్ట్ సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. అనంతరం టీం ఇండియా సహాయక సిబ్బందిలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో 5 వ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసారు. దాంతో భారత ఆటగాళ్లు అందరూ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో…