‘మనసానమః’ ఆస్కార్కు అర్హత సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు అకాడమీ సభ్యుల ఓటింగ్ కోసం ప్రదర్శితం అవుతోంది. నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2020లో విడుదలైంది. అప్పటి నుండి 950+ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300+ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యింది. ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రం గురించి మేకర్స్ స్పందిస్తూ “ఆస్కార్ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో ‘మనసానమః’ ఉండడం గర్వకారణం. ఈ…