రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సాధారణంగా విలువైన వస్తువులు ఏమిటని అడిగితే.. వజ్రాలు, బంగారం, వెండి అని గుర్తొస్తుంది. ప్రపంచంలో వాటి కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. తేలు, పామలు కూడా విలువైనవే అంటే మీరు నమ్ముతారా..?