సూపర్స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ పై దేశవ్యాప్తంగా అమితమైన అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటకు వచ్చింది. Also Read : Sunny Leone : సరోగసీ అనుభవాలు పంచుకున్న పొర్న్ బ్యూటీ.. ఏంటీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో…
రీజనల్ సినిమాలతో కనీవినీ రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, బిజినెస్మేన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. కానీ మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ మాత్రం పాన్ ఇండియా హీరోల రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు…
సోషల్ మీడియాలో #22Yearsof Murari ట్యాగ్ ని క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా మహేశ్ బాబుకే కాదు, టాలీవుడ్ కే ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఇచ్చింది. 2001లో రిలీజ్ అయిన మురారి సినిమా మహేశ్ బాబుని స్టార్ హీరోని చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ స్టేటస్ ని…
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత మహేష్ బాబు కుంగిపోయిన విషయం అందరికి తెల్సిందే. ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కుటుంబసభ్యులు.. ముఖ్యంగా దేవుడిలా కొలిచే తండ్రి మరణంతో మహేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.