భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సారపాకలో గల ఇంటిలో తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంది.. సారపాకలో ఇంటి లో ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృత దేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి…