భారతీయ వివాహ బంధం చాలా గొప్పది.. పెళ్లికి ముందు ఒకరికి ఒకరు తెలియక పోయిన కూడా పెళ్లి తర్వాత ఒకరి కోసం మరొకరుగా బ్రతుకుతుంటారు.. ప్రేమ, ఒకరిపై మరొకరి నమ్మకం ఉంటే ఆ బంధం జీవితాంతం హాయిగా సాగుతుంది.. కొందరు మాత్రం మూర్ఖత్వంతో బందాన్ని ముక్కలు చేసుకుంటారు. మరికొందరు మాత్రం చనిపోయే వరకు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు కదా.. అందుకు ఒక కారణం కూడా ఉంది.. ఈ మధ్య…
ఆదివారం పండుగవేళ ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అందరు సంతోషంగా ఆ ఊరిలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే…
తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు… Read Also:Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా? వివరాల్లోకి…