కరోనా మహమ్మారి తర్వాత అందరకి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. హెల్తీ ఫుడ్ కి ప్రియారిటీ ఇస్తు్న్నారు. కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను కూడా ఆహారంలో చేర్చుకుంటున్నారు. గింజల్లో పోషకాలు మెండుగా ఉండడంతో చాలా మంది బాదం, జీడిపప్పు, వాల్ నట్ వంటి వాటిన�