కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటి
కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది �
కోలీవుడ్ హీరో శింబు రాబోయే సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్కు గురి చేశాడు. ఆ సమయంలో