భారత రైల్వేలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుంది.. రైళ్లో భోజనం చేసే వారికి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను అందించాలని రైల్వే నిర్ణయించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను అందించాలని…
Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.