ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు.. వినకపోవడంతో కుటుంబసభ్యులను బెదిరించాడు. ఐనా యువతి దారిలోకి రాకపోవడంతో, చివరకు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడో ప్రేమోన్మాది. కొద్ది సేపటికే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తన కూతురును ప్రేమించమంటూ వెంటపడ్డ యువకుడే హత్య చేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన కలకలం సృష్టించింది. చిలకలగూడలోని శ్రీనివాస్నగర్లో కోటేశ్వర్రావు, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కూతురు…
ప్రేమించని వెంటతిరిగాడు ఆమె అతని ప్రేమకు నిరాకరించింది. అయితే అంతటితో ఆగక మళ్లీ పెళ్లిచేసుకోవాలని వేధించాడు. దానికి కూడా ఆ యువతి ససేమిరా అనడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఈదారుణం చోటుచేసుకుంది.