ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది.. ఎక్కడైనా పెళ్లి చూపుల ద్వారా వధువు, వరులను ఎంచుకుంటారు.. ఇంకా కొందరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. కానీ, కర్ణాటకలో లాటరీ వేసి లగ్నం చేసుకుంది ఓ జంట… దానికి కారణం.. ఇద్దరు యువతులు.. ఇకే అబ్బాయిని లవ్ చేయడం.. ఒకే యువకుడి కోసం ఇద్దరు యువతులు పోటీ పడడంతో లాటరీ వేసి.. ఎవరు అతడికి భార్య కావాలో నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన…