BRS KTR: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి జీహెచ్ఎంసీలో రోడ్షోలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Congress : సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. అయితే, పబ్లిసిటీ గురించి మాట్లాడితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఈసారి పెద్ద మార్పు కనిపిస్తోంది.