తెలంగాణలోని సామాన్య ప్రజల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు కోటి 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఏదైనా కారణంతో కుటుంబ యజమాని మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల జీవిత బీమా పరిహారాన్ని అందిస్తుంది. గతంలో ఉన్న రైతు బీమా, నేతన్న…
ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా…