Garuda Purana: హిందూ సంప్రదాయంలో గరుడ పురాణాన్ని ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. ఈ పురణం జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, పాపాలు, పుణ్యాలు, కర్మల పర్యవసానాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి తన కర్మల పర్యవసానాలను ఈ జీవితంలోనే కాకుండా మరణానంతరం కూడా అనుభవిస్తాడని వివరిస్తుంది. అందుకే, ఒక వ్యక్తి మరణానంతరం, ఇంట్లో శాంతి నెలకొల్పడానికి, ఆత్మ సరైన మార్గంలో పయనించడానికి గరుడ పురాణాన్ని పఠిస్తారు. అయితే.. ఈ గ్రంథంలో ఓ కీలక అంశం ఉంది. మరణం…