బండి ముందుకు కదలాలంటే ఫ్యుయల్ ట్యాంక్ లో పెట్రోల్ ఉండాల్సిందే. అయితే ధరల పెరుగుదల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు వాహనదారులు. పెట్రోల్ ధరల దెబ్బకు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ను యూజ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గితే బావుండు అని ఆలోచించే వారు ఉన్నారు. కానీ కొన్ని చోట్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా, మరికొన్ని చోట్ల పెట్రోల్ ఒక కప్పు టీ ధరకే అమ్ముడవుతోంది. కేవలం రూ. 3 కే లీటర్ పెట్రోల్ వస్తుందంటే ఆశ్చర్యపోకుండా…