రాయ్ లక్ష్మి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ 2005లో విడుదల అయిన`కాంచనమాల కేబుల్ టీవీ`చిత్రం తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఈ భామ శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఈ భామకు తెలగు ఆఫర్లు అంత ఈజీగా అయితే రాలేదు.. 2012లో బాలకృష్ణ సరసన `అధినాయకుడు` చిత్రంలో హీరోయిన్గా మెరిసింది. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.ఆ తరువాత 2013లో రవితేజ `బలుపు` చిత్రం…