ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్…
హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిబంధనల అమలు చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారని హైకోర్టు మండిపడింది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు.
శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డుతూ పాడుతూ పాఠశాలకు వెళుతున్న ఓ విద్యార్థిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబలించింది. కడప నగరంలోని అగాడి వీధలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు.
Police Case On Father: ఒకప్పుడు తల్లిదండ్రులు కళ్లలోకి చూడగానే పిల్లలు భయంతో వణికిపోయేవారు. ఇప్పుడు కాలం మెల్లగా మారుతోంది. భయానికి దూరంగా నేటి పిల్లలు తమ తల్లిదండ్రులను తిట్టడానికి లేదా వారికి గుణపాఠం చెప్పడానికి పోలీసు స్టేషన్కు వెళుతున్నారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది నిజం. ఇటీవల ఐదేళ్ల చిన్నారి తన తండ్రిపై ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అంతే కాదు, పిల్లాడు అక్కడికి వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. వారు…
ఆలస్యంగా, హైదరాబాద్ అసాధారణ వర్షపాతం నమూనాను ఎదుర్కొంటోంది, అయితే సాధారణ రుతుపవన వాతావరణం లేకపోవడంతో సగటు కంటే ఎక్కువ జల్లులు కురుస్తున్నాయి. వానదేవతలు నగరాన్ని కొరడా ఝుళిపించడానికి ఎంచుకున్న కాలం కూడా మారిపోయింది. పగటిపూట చెదురుమదురుగా , తేమతో కూడిన వర్షాలు కురుస్తుండగా, భారీ వర్షాలు చాలా ఆలస్యంగా లేదా తెల్లవారుజామున కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే తరహాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్కైమెట్ వెదర్ సర్వీసెస్లోని వాతావరణ నిపుణుడు మహేశ్ పలావత్ ఈ అసాధారణ…