ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికే మళ్ళీ టికెట్ ఇచ్చారని, ఎస్సీ ఎస్టీ ల విషయం లో ఒకలా మిగతా వారి విషయం లో మరోలా వ్యవహరించాడని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, dk aruna, big news, bjp
మహిళా రిజర్వేషన్ హామీని అమలు చేయకుండా ప్రజలను రెండుసార్లు మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత బీజేపీపై మండిపడ్డారు. పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు. mlc kavitha fires on kishan reddy, breaking news, latest news, telugu news, big news, mlc kavitha
శ్రీలంక పర్యటనలో ప్రమాదంలో భార్య, కొడుకు మరియు మామలను కోల్పోయిన ఢిల్లీ వ్యక్తికి రూ.50 లక్షలు చెల్లించాలని ప్రీమియర్ ట్రావెల్ ఏజెన్సీలు థామస్ కుక్ మరియు రెడ్ యాపిల్ ట్రావెల్లను ఆదేశించింది. డిసెంబర్ 2019 ప్రమాదంలో మరణించిన కనుపురియా సైగల్ మాజీ జర్నలిస్ట్ మరియు NDTVలో న్యూస్ యాంకర్. ఆమె కుమారుడు శ్రేయా సైగల్ మరియు తండ్రి, ప్రముఖ హిందీ సాహిత్యవేత్త గంగా ప్రసాద్ విమల్, వారు ప్రయాణిస్తున్న వ్యాన్ కొలంబోలో కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమెతో…
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. breaking news, latest news, telugu news, big news, cpm,…
ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా పాడేరు మండల పరిధిలోని వ్యూపాయింట్ సమీపంలోని పాడేరు ఘాట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వరంగ బస్సు 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 29 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్రోడ్లలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కొండ దిగే సమయంలోనే జరుగుతుంటాయి. అయితే బస్సు చోడవరం నుంచి పాడేరు (కొండపైకి) వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. breaking news, latest news,…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన తెలిపారు. breaking news, latest news, telugu news, big news, rekha nayak, congrss, shyam nayak
ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలే బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. మొన్న బలగం.. నిన్న ఓ బేబీ.. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినిమా హీరోయిన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. వారితో సినిమాలు చెయ్యాలని క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా…
తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్లను నిర్ణయించడానికి లక్కీ డ్రాను నిర్వహించింది. breaking news, latest news, telugu news, big news, Liquor Shops Draw,