పూజాహెగ్డే రోజూ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. సోషల్ మీడియాలో హీటేక్కించే ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా వైట్ పూల డ్రెస్సులో టెంప్టింగ్ పోజులతో అదిరిపోయే అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు బాగా హాట్ గా ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మరోవైపు బుట్ట బొమ్మకు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ…
తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ ను పెంచేశాయి..తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..ఈ డైరెక్టర్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేసినట్లు లేదు.. అయితే రకుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్…
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి అందరికి తెలుసు..అమెరికాలో ఓ షోకి హాజరయ్యారు. అమెరికన్ సింగర్ బియాన్సే లైవ్ మ్యూజిక్ షో వీక్షించిన ప్రియాంక అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు కామెంట్లను కూడా అందుకుంటున్నాయి.. తాజాగా ప్రియాంక అమెరికాలో సండే సింగర్ బియాన్సే షో అంటే మ్యూజిక్ లవర్స్ చాలా ఇష్టపడతారు. ప్రియాంక చోప్రా సైతం…
ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన…
గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన సునైన ‘రాజ రాజ చోర’తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘నీర్పరవై’ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల ‘సిల్లు కారుపట్టి’ అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకుంది సునైనా. తాజాగా ఆమె ‘రెజీనా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’,…
బుల్లితెరపై మురిపించి, వెండితెరపై వెలిగిపోయిన తారలు బాలీవుడ్ లో చాలామందే కనిపిస్తారు. వారిలో అందరికీ ముందుగా షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ తరం వారికి మాత్రం ఆయుష్మాన్ ఖురానా చప్పున మదిలో మెదలుతారు. బాలీవుడ్ లో నటునిగా ఈ యేడాదితో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయుష్మాన్. నటుడు, నిర్మాత జాన్ అబ్రహామ్ నిర్మించిన ‘విక్కీ డోనర్’తో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరిశారు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా 2012 ఏప్రిల్ 20న జనం ముందు…