ECI: దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ నేతలపై కాంగ్రెస్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు చేసింది.
Gujarat Riots: గుజరాత్లోని నరోదాగామ్ అల్లర్ల కేసులో అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 68 మంది నిందితులపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే భక్షి కోర్టు తీర్పు వెలువరించనున్నారు.