కొత్త ల్యాప్ టాప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే వెంటనే ఓ నిర్ణయం తీసుకోండి. ల్యాప్టాప్ ధరలు 30-35% (కొన్ని రిపోర్టుల్లో 40% వరకు) పెరిగే అవకాశం ఉందని ఇటీవేల రిపోర్టులు (ముఖ్యంగా Moneycontrol, TrendForce వంటివి) చెబుతున్నాయి. ఇది 2026లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోనున్న సమస్య. మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు) వంటి దాని కీలక భాగాల ధరల పెరుగుదల కారణంగా ధరలు పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. Also Read:Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్…