లాల్ ధర్వాజ బోనాల జాతరకు హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర పండుగగా బోనాలను కేసీఆర్ ప్రకటించారని.. బోనాల పండుగ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు పటిష్టం చేశామన్నారు. red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు ప్రయివేట్ దేవాలయాలకు ప్రభుత్వం డబ్బులు అందించడం…