రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ* .. ‘‘లగ్గం టైం’ కథ కంటే ముందు నేను విన్న…
’20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై కె. హిమ బిందు నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లగ్గం టైమ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు. పవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి…