స్వర్గీయ నటి అలనాటి తార శ్రీదేవి భౌతికంగా దూరం అయిన తన నటనతో అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆమె మళ్లీ పుడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక ఆమె వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. జాన్వీ కపూర్ ఆల్రెడీ రెండు, మూడు సినిమాలు చేసింది.. ఖుషి కపూర్ ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో సినిమా చేస్తుంది.. తాజాగా…