‘గమ్యం’, ‘వేదం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిష్, ఇటీవల అనుష్క శెట్టితో చేసిన ‘ఘాటీ’ చిత్రంతో చాలా రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. . దీంతో క్రిష్ తన రూట్ మార్చి ఏడుగురు కథానాయికలతో ఒక ‘ట్రెకింగ్ అడ్వెంచర్’ మూవీని ప్లాన్ చేస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా…