కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. డిసెంబర్ 2025 నుంచి తన కస్టమర్లకు ట్రాన్సాక్షన్స్ అలర్ట్ కోసం ప్రతి SMS కి ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించబోతోంది. నిర్వహణ ఖర్చులను భరించే లక్ష్యంతో, బ్యాంక్ వినియోగదారులకు వారి ఖాతా కార్యకలాపాల గురించి సకాలంలో అప్ డేట్స్ ను అందించడం కొనసాగించాలని చూస్తోంది. నెలకు 30 అలర్ట్స్ ఉచిత పరిమితి ఉంటుంది. ఆ తర్వాత SMS కి రూ.0.15 వసూలు చేస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. Also…
ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16eని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై ఆపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. iPhone 16eపై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 49…
February 1st chage Rules : ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడతారు. బడ్జెట్తో పాటు అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి, అనేక కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇండెక్స్ ను లాభాల వైపుకు తీసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గడం కూడా ఇందుకు ఒక కారణం. ఆటో స్టాక్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్స్ మంచి పనితీరు కనబరిచాయి. ఇక మరోవైపు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్…
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లపై జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది.
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ల వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను చక్కగా నిర్వహించగలుగుతారు.
దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన వివరాలను బ్యాంక్ సెప్టెంబర్ 2న ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్లో తెలిపింది.