స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆయన రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ప్రభాస్ తో “మిర్చి” తీసి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావ
ఈ మధ్య కాలంలో తెలుగు కుర్రాళ్లని తన కైపుతో వెర్రిక్కించి బాలీవుడ్ కి జంపైన హీరోయిన్ కియారా ఒక్కరే! ఆమె చేసింది రెండు సినిమాలే అయినా మళ్లీ వస్తుందనీ, రావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక్కడి హీరోలు కూడా కియారా సై అంటే సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ముంబై బ్యూటీ హిందీ సినిమాలతో య�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రా�
అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహి�
ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్త�