తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డుల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అవార్డ్స్కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి నియమించిన ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత శరత్…
Minister Komatireddy Venkat Reddy: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరైన విషయం తెలిసిందే..ఈ అంశంపై చీట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు వచ్చారని తెలిపారు.