ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ కోమకి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. కోమాకి ఇండియా తన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ను భారతదేశంలో విడుదల చేసింది. దీని పేరు ఎల్వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్షోరూమ్ ధర రూ. 1,37,500గా నిర్ణయించారు.