Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో ముగ్గురు యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసి ఆమెను కిడ్నాప్ చేశారు.