‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు నటించిన #సింగిల్, గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల కానుంది. కళ్యాణ ఫిల్మ్స్తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ హోల్సమ్ ఎంటర్టైనర్లో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు…