పాకిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్ రావల్పిండిలోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో మహారాజ్ 102 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు, ఫలితంగా పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌట్ అయింది. కేశవ్ మహారాజ్ అద్భుతమైన బౌలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది. పాకిస్తాన్ గడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్ చేసిన అత్యంత అద్భుతమైన టెస్ట్ ప్రదర్శన ఇది. అక్టోబర్…
ENG vs SA: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 131 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆతిథ్య జట్టును, దక్షిణాఫ్రికా 7 వికెట్లు, 175 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (54) తప్ప మిగతావారంతా తేలిపోయారు. ప్రస్తుత వన్డే వరల్డ్ నెం.1 బౌలర్ కేశవ్ మహరాజ్ తన…
South Africa Trash Bangladesh: యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. సూపర్ బౌలింగ్తో చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని.. కొన్ని టీమ్స్ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. పాకిస్థాన్పై భారత్ 119 పరుగులను కాపాడుకుంటే.. బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా 113 పరుగులే చేసి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-డీలో భాగంగా సోమవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్లో ప్రొటీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో సఫారీ…
Keshav Maharaj React on Ram Mandir PranPrathistha: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది సేపట్లో జరగనుంది. అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాంతో 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరనుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపాడు. ప్రాణప్రతిష్ఠ…
వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ రద్దయ్యింది. తొలుత దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత ఏకధాటిగా పడడంతో మ్యాచ్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ 2-2తో సమం అయ్యింది. తొలి రెండు మ్యాచ్లను దక్షిణాఫ్రికా కైవసం చేసుకోగా.. ఆ తర్వాత భారత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఘనవిజయాలు నమోదు చేసింది. కాగా.. టాస్ వేయడానికి ముందు నుంచే వాతావరణ…