Medical Emergency For UP deputy CM Wife: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భార్య రాజ్ కుమారి దేవి ఆరోగ్యం ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా క్షీణించింది. దింతో ఆమెను వెంటనే ప్రయాగ్రాజ్ లోని స్వరూప రాణి మెడికల్ కాలేజీలోని కార్డియాలజీ అత్యవసర వార్డులో చేర్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..? రాజ్ కుమారి…