దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న కేరళ అనేక విషయాల్లో అగ్రస్థానంలో ఉంది. సామాజిక భద్రత విషయంలో కేరళకు సాటి లేదు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన, విద్యావంతులైన రాష్ట్రంలో ఓ అవినీతి, కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాని గురించి వింటే మీరు షాక్ అవుతారు. కేరళలో బీఎండబ్ల్యూ కార్లు, ఏసీలు ఉన్న ఇళ్ల యజమానుల పేర్లను పేదల జాబితాలో చేర్చారు. పేదలకు ఇచ్చే పింఛనును వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆడిట్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేరళ సోషల్…