Home
Keerthi Chekuri
Keerthi Chekuri News
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
గోదావరి నది కాలుష్యానికి కారణమవుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్పై జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి నది కాలుష్యంపై స్పందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఏపీ పేపర్ మిల్స్ యాజమాన్యానికి పలుమార్లు హెచ్చరికలు…
తాజావార్తలు
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!