కార్వీ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు ను ఆశ్రయించారు కార్వీ ఎండి పార్థసారథి. బెంగుళూరు పోలీసుల పిటి వారెంట్ ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు పార్థసారథి. అనారోగ్య కారణల వలన బెంగుళూరు పోలీసుల విచారణ కు సహాకరించలేనని హైకోర్టు కు తెలిపారు కార్వి ఎండి పార్థసారథి. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు పోలీసులకు ఇచ్చిన పిటి వారెంట్ ను రద్దు చేసింది హైకోర్టు. ఇక…