ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వదర్లపాడు పంచాయతీ నుంచి 200 మంది, ఆలపాడు పంచాయతీ నుండి 200 మంది ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ లు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే…