తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఎడ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.