కాంతర సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్న కాంతార మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకి…