‘ఖైదీ 2’ గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన తాజా కామెంట్స్తో ఫ్యాన్స్ ఆశల పరాకాష్టకు చేరిపోయారు. ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి బలం చేకూర్చినా, ఈ యూనివర్స్కు అసలు బీజం వేసింది మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. ఢిల్లీ పాత్ర మళ్లీ తెరపై ఎలా కనిపించబోతుందో, ఈసారి అతని ప్రయాణం ఎటు దారి తీస్తుందో అన్నదానిపై భారీ క్యూరియాసిటీ…