Mohammad Kaif: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పరిస్థితి గందరగోళంలో పడింది. సేమీస్కు చేరుకోలదా? అనే సదేహం అందరిలో మొదలైంది. నేడు వెస్టిండీస్తో భారత జట్టు తలపడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి, తర్వాత వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమిండియా చాలా అవసరం. ఈ రెండు మ్యాచ్లు గెలిచినా భారత జట్టు సేమీస్కు చేరుకుంటుందని పూర్తిగా చెప్పలేం. అయితే.. జట్టు పరిస్థితులు కెప్టెన్సీల అంశం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తాజాగా భారత్ మాజీ…