భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో…
భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నంబర్ గేమ్ను అసలు పట్టించుకోని ఈ బ్యూటీ సౌత్లో యునిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్పై ఫోకస్ చేస్తోంది.…
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి, పాత్రల ఎంపికలో చాలా జగ్రతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ యువ నటుడు జునైద్ ఖాన్కు అండగా నిలవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. Also Read : Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో…
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్టైంది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. ఇప్పుడు యంగ్ తరంగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ జోడీ క్యూరియస్ కలిగిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్…
Shalini Pandey Shocking Comments on Intimate Scene with Jaideep Ahlawat : అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా నట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. హిస్టారికల్ డ్రామా చిత్రం ‘మహారాజ్’తో హీరోగా మారాడు. నిజానికి ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై విడుదల కాలేదు కానీ OTT ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్లో జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు జునైద్ నటనకు కూడా ప్రశంసలు…
Junaid Khan: చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అయితే అస్సలు చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళు పుట్టినప్పుడే హీరోలుగా మారిపోతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరో స్టార్ హీరో కొడుకు చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత.. తన సినిమాల ఎంపికతో, వ్యక్తిత్వంతో ముద్దుగుమ్మ అందరిని ఫిదా చేసి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఆమీర్ ఖాన్ మొదటి భార్య కొడుకు జునైద్ ఖాన్. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే, 2021 ప్రారంభంలో ఆయన మొదటి చిత్రం ‘మహారాజ’ మొదలైంది. కానీ, లాక్ డౌన్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే, మహరాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ‘మహారాజ’ సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా షూటింగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని మరోల్ ప్రాంతంలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది. జూనైద్ ఖాన్…